దశదినకర్మలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండల కేంద్రంలోని మాజీ వార్డ్ మెంబర్ నిమ్మగొంటి శ్రీకాంత్ గారి తల్లి నిమ్మగంటి అంజమ్మ దశదినకర్మలో పాల్గొని పూలమాలు వేసి నివాళులర్పించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు