ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్….
కలెక్టర్ తేజస్ లాల్ పవర్….
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోళ్ల రవీందర్ గౌడ్ 9640659560 మార్చి 22
మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ రోడ్ లో గల కాకతీయ హైస్కూల్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షను, నిర్వహించిన తీరును పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు.ప్రశ్న పత్రాలను పోలీస్ ఎస్కార్ట్ తో వచ్చార, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీటి వసతి, విద్యుత్తు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పక్కాగా పరీక్షలు జరిపించాలని అన్నారు. జిల్లాలో 11901 విద్యార్థులకు గాను 11876 మంది విద్యార్థులు హాజరుకాగా 25 మంది గరిహాజరయ్యారని కలెక్టర్ వివరించారు. ప్రచురణార్దం……..22-3-2025
ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ లాల్ పవర్
సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ రోడ్ లో గల కాకతీయ హైస్కూల్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షను, నిర్వహించిన తీరును పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు.ప్రశ్న పత్రాలను పోలీస్ ఎస్కార్ట్ తో వచ్చార, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీటి వసతి, విద్యుత్తు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పక్కాగా పరీక్షలు జరిపించాలని అన్నారు. జిల్లాలో 11901 విద్యార్థులకు గాను 11876 మంది విద్యార్థులు హాజరుకాగా 25 మంది గరిహాజరయ్యారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సూర్యాపేట తాసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, పరీక్షా కేంద్రం చీఫ్ సూపర్డెంట్ శ్రీహరి ఉన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సూర్యాపేట తాసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, పరీక్షా కేంద్రం చీఫ్ సూపర్డెంట్ శ్రీహరి ఉ