కీలుకాని సోమయ్య వర్ధంతి సభలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 11 మోతే మండలం కీలు కానీ నగర్ లో కీర్తిశేషులు కీలు కానీ సోమయ్య గారి వర్ధంతి సంతాప సభలో పాల్గొని నివాళులర్పించి అనంతరం వర్ధంతి సందర్భంగా సోమయ్య గారి జ్ఞాపకార్థంగా జిల్లా కళాకారులకు డ్రస్సులు పంపిణీ చేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణారెడ్డి. ఉపేందర్ రెడ్డి. గౌని గోపాల్. సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు