మార్కెట్ కమిటీ కార్యాలయం లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ శ్రీ ఎ.సాయిచరణ్
మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్
పాలకవర్గం ఉపాధ్యక్షులు, సభ్యులు , కార్యాలయ సిబ్బంది
మీ:: న్యూస్ ప్రతినిధి
జహిరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ సాయిచరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజల వద్దకు అందుతుంది అని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి , డైరెక్టర్లు, కిషన్ , శేఖర్ , జాఫర్ , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.మీ న్యూస్ ప్రతినిధి కే అ