
వినాయక మండపాలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న
మీ న్యూస్ ప్రతినిధి
మోతె మండలం సిరికొండ గ్రామంలో వినాయక మండపాల లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గణపతి ఆశీస్సులు పాట్ మండపాలు నిల్వకులపై ప్రజలు సుఖ శాంతులతో సుబిక్షంగా ఉండాలని ఆ దేవునికి వేడుకున్న మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమం గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 59