మీ న్యూస్ ప్రతినిధి::మోతె: జిల్లా కలెక్టర్ మరియు రాజస్వ మండల అధికారి ఆదేశానుసారం గత నెల 07.01.2025 నాడు మండలంలోని నామవారం గ్రామ శివారులో సర్వేనెంబర్ 607/1,607/2,608/3,701/2,
701/2/3 విస్తీర్ణం గల 7.10 ఎకరాల అక్రమ పౌతీ చేయించుకున్న సదరు పట్టాదారుల పై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని తహసిల్దార్ శ్రీకాంత్ శనివారం తెలిపారు.