ఆదర్శనగర్ పాత కుంట కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాలు

Uncategorized ఉత్సవాలు తాండూర్ వికారాబాద్

ఆదర్శనగర్ పాత కుంట కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాలు

20న శ్రీ కట్ట మైసమ్మ బోనాలు

 

  తాండూర్ మార్కెట్ కమిటీ  మాజీ చైర్మన్ అలయ కమిటీ గౌరవ అధ్యక్షులు విట్టల్ నాయక్.

 

ఉత్సవాలకు హాజరుకానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

తాండూరు టౌన్ మీ న్యూస్ జులై 18: తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ పాత కుంటలో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో 20న ఆదివారం ఆషాడం బోనాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ఉ 6-00 గం. లకు అమ్మవారికి అభిషేకం, 8-00 గం లకు భక్తులచే భోనాలు సమర్పన మ.1-30 గం.లకు భక్తులకు అన్నదానం తదుపరి యధావిధిగా పూజా కార్యక్రమాలు జరుపబడునని తెలియజేశారు.

కావున భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. బోనాల ఉత్సవాలకు?? లో? O jo ñఎమ్మెల్యే బుయని మనోహర్ రెడ్డి పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ వర్త్వవిట్టల్ నాయక్ (మార్కెట్ కమిటీ మాజీ చైరన్) మరియు ఆలయ కమిటీ సభ్యులు, అల్లంపల్లి ప్రకాష్  నర్సిములు వేణు గోపాలు, అలయ ప్రధాన అర్చకులు శివశ్రీ జంగం చంద్రకాంత్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.