మృతుని కుటుంబానికి అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన ప్రముఖులు
డబ్బులు అందజేసిన నాయకులు
మాజీ ఎంపిటిసి శాంత్ కుమార్
మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రకాష్
మాజీ ఉప సర్పంచ్ జీవరత్నం
కోస్గి ఆశప్ప బొడ్డే అనంతయ్య
బివిజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్
మీ న్యూస్ ప్రతినిధి::: అంతారం గ్రామంలో కుర్వ రమేష్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన డాక్టర్ సంపత్ కుమార్ తాండూరు మండలం అంతారం గ్రామనీ చెందిన కుర్వ రమేష్ గత కొన్ని రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించాడు.కుర్వ రమేష్ మరణించిన విషయాన్ని గ్రామ మాజీ ఉప సర్పంచ్ జీవరత్నం, మాజీ మార్కెట్ డైరెక్టర్ ప్రకాష్, మాజీ ఎంపీటీసీ శాంత కుమార్, బోయిని అమ్రేష్, డాక్టర్ సంపత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు, దీంతో తాండూరు బాలాజీ ఆసుపత్రి అధినేత బివి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ తన అభిమానుల ద్వారా మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వండే శ్రీనివాస్ తాను అందుబాటులో లేకపోయినా తన పార్టీ నాయకులతో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోస్గి ఆశప్ప, బొడ్డే అనంతయ్య, సంఘం శ్రీనివాస్, కోటయ్య, నారాయణ గౌడ్, తలారి వెంకటయ్య, డ్రైవర్ శ్రీను, లాలయ్య, అజంత, కుటుంబ సభ్యులు ప్రజలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు