సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::మోతే మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ నందు గాంధీ జయంతిని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఎంపీడీవో ఆంజనేయులు సీనియర్ అసిస్టెంట్ రాధాకుమారి జూనియర్ అసిస్టెంట్ నదిమ్ జూనియర్ అసిస్టెంట్ ఉపేందర్ కంప్యూటర్ ఆపరేటర్ లలిత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు