మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ :: సంగారెడ్డి జిల్లా కోహిర్ గ్రామానికి చెందిన మాస్ అనే యువకుడు ధరూర్ లో పక్కటి వాలా తో కలసి ధరూర్ కు వెళ్లిన యువకుడు ఈత కోసం వాగులో దిగిన వ్యక్తి గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది వివరాలు తెలియాల్సి ఉండగా. సోమవారం మాస్ అనే యువకుని మృతదేహం దొరికింది .మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్