విద్యుత్ అధికారి AE కీ,DE గారు తక్షణమే స్పందించగలరు
మీ::న్యూస్ ప్రతినిధి
సూర్యాపేట జిల్లా మోతే మండలం వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సరిగా ఇవ్వడంలేదoటూ మామిళ్ళగూడెం సబ్స్టేషన్ వద్ద పలు గ్రామాలకు చెందిన రైతుల ఆందోళన అదేవిధంగా ఉర్లుగొండ సబ్ స్టేషన్ పరిధిలో గత 25 రోజులు నుంచి అకాల వర్షం రాకముందు నుంచి కూడా నేరెడ్ వాయి తుమ్మగూడెం నరసింహపురం రంగపురం తండా నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయి దీనిపట్ల అధికారులు ఎలాంటి స్పందన లేక లైన్ మెన్లు ఆపరేటర్లు అడిగిన సమాధానం ఇవ్వడం లేదని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యుత్ అధికారులకు నిమ్మతినిరెత్తినట్టుగా ప్రవహిస్తున్నారు విద్యుత్ అధికారి AE గారికి DE గారు తక్షణమే స్పందించి విద్యుత్ కోతలను క్లియర్ చేసి రైతులకు అందించాలని తీవ్ర ఆందోళన చేస్తున్నారు ఇదే విధంగా కొనసాగితే రైతులు రోడ్లు ఎక్కుతామని కలెక్టర్ దగ్గర మా సమస్యలు తీసుకెళ్తామని అన్నారు తీవ్ర ఆందోళన చేస్తున్నారు