సగానికి పైగా పంటలు బ్యాక్ వాటర్ లో ముంపుకు గురైతున్నాయి రైతు జైపాల్ రెడ్డి
సెప్టెంబర్ 30 మీ టీవీ 31 న్యూస్ ప్రతినిధి ఎండీ ఖలీల్
వేసిన పంటల్లో సగానికి పై గా సింగూర్ ప్యాక్ వాటర్ లో ముoపుకు గురైతున్నాయి ముంపు కు గురైనపుడల్లా అధికారులకు సమస్యను తెలియజేస్తున్నాం అయినా ప్రభుత్వం సమస్యను పరిగణలోకి తీసుకోవడంలేదు కొందరు రైతుల వ్యవసాయం మానేషి ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనోపాధి పొందే పరిస్థితి దాపురించింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముంపు బాధిత రైతులకు తగ్గు న్యాయం చేయాలి మూడున్నర ఎకరాలలో పత్తి వేయడం జరిగింది అందులో సగం పంట వరకు నీరుచేరాయి ప్రభుత్వం స్పందించి సింగూర్ బ్యాక్ వాటర్ పై అధ్యాయనం చేయాలి ముంపు ప్రాంతాలకు గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా చర్చలు చేపట్టి రైతులకు పంట నష్టపరిహారం అందించాలి అన్ని జైపాల్ రెడ్డి రైతు అన్నారు