బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు.. శీలం సైదులు యాదవ్
మోతె మండల యూత్ అధ్యక్షులు( మాజీ సర్పంచ్).. షేక్ జానీ పాషా
మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 21: మోతె : బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు.. దోసపాటి నరేష్ తండ్రి, దశ దిన కార్యక్రమంలో పాల్గొని, నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో.. బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు.. పల్స మాల్సుర్ , చామలేటి కోటేష్ .. మండల యూత్ నాయకులు.. చాట్ల మధు , చాట్ల ప్రభంజన్ గారు, పొడపంగి వేణు , బాల ఉప్పలయ్య , కలకొండ చంటిగారు, పడిశాల వెంకటేష్ , చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల యూత్ నాయకులు.. చాట్ల బుచ్చిబాబు, బత్యం నవీన్, ఐతగాని మహేష్, గంట లక్ష్మణ్, దోసపాటి రాము, డాక్టర్ సాయి, సండ్ర జానీ, గంగరబోయిన నరేష్, ఏపూరి మహేష్, ఉమర్, వంశీ, చాట్ల మనోజ్, తదితరులు పాల్గొన్నారు.